తేనెటీగల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

1911చూసినవారు
రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన ఉపాదిహామీ కూలీలు బుదవారం తేనెటీగల దాడిలో గాయపడగ వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి మెరుగైన మద్యం అందించాలని డాక్టర్లను కోరిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శనిగరపు అనిల్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్