సాయిబాబా ఆలయంలో పూజలు చేసిన మాజీ సర్పంచ్

571చూసినవారు
సాయిబాబా ఆలయంలో పూజలు చేసిన మాజీ సర్పంచ్
బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలోని శ్రీ దత్త సాయి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని ఆలయంలో మాజీ సర్పంచ్ చిందం రమేష్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు వారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారని అన్నారు. సాయినాధుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో రైతన్నల పాడిపంటలు సమృద్ధిగా పండి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్