పిఠాపురం నుంచే విజయకేతనం: పవన్

588చూసినవారు
పిఠాపురం నుంచే విజయకేతనం: పవన్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉత్సవాలకు సోదరుడు నాగబాబు, జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగరవేయబోతున్నామని అన్నారు. క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్