సిసి రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

1054చూసినవారు
చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం శుక్రవారం బోయినపల్లి మండలంలోని తడగొండ , బోయినపల్లి, బూరుగుపల్లి, కోరెం, గుండన్నపల్లి, స్తంభంపల్లి గ్రామంలో ఈజీఎస్ సీసీ రోడ్ల భూమి పూజక చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ సర్కార్లో ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందేలా ప్రభుత్వం ఏర్పడగానే ప్రజా పాలన కార్యక్రమం మొదలుపెట్టారని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మేలు చేకూరుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్