కంటతడి పెట్టిస్తున్న నీలోజిపల్లి నిర్వాసితుల పాట

1884చూసినవారు
శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపుకు గురైన నీలోజిపల్లి గ్రామం ఇటీవల ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో బయటకు వచ్చింది. గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిన నిర్వాసితులు ప్రస్తుతం తమ ఊరిని చూసి తీవ్ర భావోద్వేగం చెందుతున్నారు. గ్రామంలో తమ అనుభవాలు, తిరిగిన ప్రదేశాలు, గ్రామంలో గల అనుభూతులను పాటల రూపంలో గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు.

సంబంధిత పోస్ట్