శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి యాత్ర ప్రారంభించిన సుంకె

1559చూసినవారు
కొడిమ్యాల మండలంలోని శివాజీ జయంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేశారు మాజీ ఎమ్మెల్యే సుంకర శంకర్. అనంతరం యాత్ర ప్రారంభించారు. వారి వెంట మాజీ సర్పంచ్ల పొరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణ రావు, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్, మండల ఎస్సీల అధ్యక్షులు నేరెళ్ల మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్