వరద కాలువకు వెంటనే నీళ్లను విడుదల చేయాలి: మాజీ ఎమ్మెల్యే

574చూసినవారు
గంగాధరం మండలంలోని వరద కాలువను సందర్శించి సాగునీ విడుదల చేయాలని ఆదివారం డిమాండ్ చేసిన
మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం అంటే కెసిఆర్ పాలనలో కోనసీమ.
పదేళ్ల కింద కాంగ్రెస్ పాలనలో వరద కాలువ లో చుక్కనీరు లేకుండే. కాంగ్రెస్ వచ్చినంక కూడా మళ్లీ వరద కాలువలో చుక్క లేకుండా పోయింది. రెండు రోజుల్లో వరద కాలువకు నీళ్లు ఇవ్వకుంటే మళ్లీ రైతులతో ధర్నాలు రాస్తా రోకొలు తప్పవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్