జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి శనివారం రూ. 3, 36, 743 ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల ద్వారా రూ. 1, 80, 674, ప్రసాదాల ద్వారా రూ. 1, 10, 680, అన్నదానం కోసం రూ. 45, 389 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.