ధర్మపురి క్షేత్రానికి భారీగా ఆదాయం

79చూసినవారు
ధర్మపురి క్షేత్రానికి భారీగా ఆదాయం
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి శనివారం రూ. 3, 36, 743 ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల ద్వారా రూ. 1, 80, 674, ప్రసాదాల ద్వారా రూ. 1, 10, 680, అన్నదానం కోసం రూ. 45, 389 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్