గోదావరి నదిలో మృతదేహం లభ్యం

1909చూసినవారు
గోదావరి నదిలో మృతదేహం లభ్యం
వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల గోదావరి నదిలో గురువారం మధ్యాహ్నం మృతదేహం లభ్యమైంది. మృతుడు దండేపల్లి మండలం మ్యాదరిపేటకు చెందిన బత్తిని కమలాకర్ గౌడ్ (28)గా పోలీసులు గుర్తించారు. మృతుడికి సంబంధించిన మోటారు వాహనం గత మూడు రోజులుగా ఆలయ పరిసరాల్లోనే నిలిపి ఉంచినట్లు పేర్కొన్నారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను విచారించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్ పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్