తన నియోజకవర్గంలో స్థానిక పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే ఆమె రాజీనామాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమోదించలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో జాదవ్పూర్ స్థానం నుంచి మిమీ చక్రవర్తి విజయం సాధించారు.