నరసింహుడి జాతరకు తరలిన భక్తులు

562చూసినవారు
నరసింహుడి జాతరకు తరలిన భక్తులు
ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామంలో శుక్రవారం జరిగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర, రథోత్సవానికి భక్తులు ఉదయం నుండే తరలివస్తున్నారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే ఈ మహా జాతరకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇందుకోసం దేవస్థానం ఈవో కాంతారెడ్డి ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.

సంబంధిత పోస్ట్