ఉప్పల్ రైల్వే ఓఆర్ఆర్ బ్రిడ్జి త్వరితగతిన పూర్తి చేయండి

579చూసినవారు
హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే ఓఆర్ఆర్ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆదివారం రైల్వే ఓఆర్ఆర్ బ్రిడ్జిని పరిశీలించి, నిర్మాణస్థితి గతిని అడిగి తెలుసుకున్నారు అధికారులకు పలు సూచనలు చేశారు ప్రయాణికులకు వెంటనే ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావాలని గడువు లోపు పనులు పూర్తిచేసి బ్రిడ్జి ఆచరణలోకి తేవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్