ఒలింపియాడ్ లో సత్తా చాటిన పాఠశాల విద్యార్థులు

1532చూసినవారు
ఒలింపియాడ్ లో సత్తా చాటిన పాఠశాల విద్యార్థులు
ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ పరీక్షలో హుజురాబాద్ లోని శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సందీప్ కుమార్ సోమవారం తెలిపారు. జాతీయ స్థాయిలో మొదటి, రెండు, మూడు, ఐదు స్థానాల్లో నలుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్స్, బహుమతులు, సర్టిఫికేట్లు సాధించారు. వీరితో పాటు 267 మంది విద్యార్థులు జాతీయస్థాయిలో వివిధ స్థానాల్లో ప్రతిభ కనబరిచారు.

సంబంధిత పోస్ట్