పార్టీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ ఆదేశాల మేరకే సస్పెన్షన్

52చూసినవారు
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాల మేరకే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరుగురు హుజురాబాద్ కాంగ్రెస్ లీడర్లకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేశారని టీపీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ సమస్యలుంటే నాయకత్వం దగ్గర చర్చించాలని, ప్రణవ్ పై కొందరు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్