రాయికల్ పట్టణంలోని నాగారం హనుమాన్ ఆలయంలో శనివారం శ్రీ హనుమాన్ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ గా దాసరి గంగాధర
్, డైరెక్టర్లుగా రాయిల్ల ప్రభాకర్, నరంశెట్టి మనోజ్, కల్లెడ రాజు, నోముల జ్యోతి, వొజ్జల రాజిరెడ్డి, సందేల గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కమిటీ సభ్యులను
కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మ్యాకల రమేష్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.