దొంగల ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

83చూసినవారు
దొంగల ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి
జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలో గత కొద్ది రోజుల నుండి పలు స్కూళ్ల లోని కంప్యూటర్స్ ను గుర్తు తెలియని దొంగలు చోరీ చేస్తున్నారని ఎస్ఐ నరేష్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా కంప్యూటర్స్ గాని సిపియూలు గాని తీసుకుని అనుమానాస్పదంగా తిరిగినట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్