సమాజానికి అన్నం పెట్టేది రైతన్న

1082చూసినవారు
సమాజానికి అన్నం పెట్టేది రైతన్న అని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్ లో మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా పంచాంగా శ్రవణం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, ఈ నూతన సంవత్సరం లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా పంటలు సంవృద్దిగా పండాలి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్