భారత మార్కెట్లోకి పోకో 5జీ స్మార్ట్ ఫోన్‌.. ధర ఎంతంటే?

56చూసినవారు
భారత మార్కెట్లోకి పోకో 5జీ స్మార్ట్ ఫోన్‌.. ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి పోకో ఎక్స్‌5 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను సూపర్ నోవా గ్రీన్, వైల్డ్​క్యాట్​ బ్లూ, జాగ్వార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ ఏప్రిల్‌ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. 6GB RAM, 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.18,999 కాగా, 8GB RAM, 256GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 29,999గా నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్