ఈవీఎంల కమిషనింగ్ పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

63చూసినవారు
ఈవీఎంల కమిషనింగ్ పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్ ను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి కమిషనింగ్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్ లక్ష్మి కిరణ్ తో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్