దర్వాజా ప్రతిష్టి కార్యక్రమంలో పాల్గొన్న మేయర్

580చూసినవారు
దర్వాజా ప్రతిష్టి కార్యక్రమంలో పాల్గొన్న మేయర్
కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం ఉత్తర ద్వారం కొరకు నిర్వహించిన దర్వాజ ప్రతిష్టి కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు. ఇందులో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్