దంచికొట్టనున్న ఎండలు.. ఐఎండీ హెచ్చరిక

589చూసినవారు
దంచికొట్టనున్న ఎండలు.. ఐఎండీ హెచ్చరిక
ఏప్రిల్ నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయని, వడగాల్పులు వీయనున్నాయని సూచించింది. ఏప్రిల్ చివరన మొదలుకొని సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. రాబోయే రెండున్నర నెలల్లో ఇవే పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్