కరీంనగర్ పట్టణంలోని స్థానిక శ్రీ రాజ రాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హిందీ విభాగం విద్యార్థులు 'సోషల్ మీడియాలో హిందీ భాష: ఒక అధ్యయనం' (వాట్సాప్, ఫేస్బుక్లకు ప్రత్యేకంగా) అనే అంశంపై చేసిన స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ కు జిజ్ఞాస రాష్ట్ర స్థాయి తృతీయ పురస్కారం లభించింది.