అక్రమార్కులను అరెస్ట్ చేసిన పోలీసులు..?

10798చూసినవారు
కరీంనగర్ లో భూ కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచారు. బుధవారం నగరానికి చెందిన ప్రముఖ నేతలను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్