ప్రభుత్వ స్కూలు, కాలేజీని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు

58చూసినవారు
ప్రభుత్వ స్కూలు, కాలేజీని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు
మెట్ పెల్లి పట్టణంలోని గవర్నమెంట్ స్కూల్, కాలేజ్ కి కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు శనివారం వెళ్లి
సందర్శించినారు. కాలేజీ, స్కూల్ సిబ్బందిని వారి యొక్క సమస్యలను గూర్చి అడిగినారు. అనంతరం స్కూల్, కాలేజీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్