మెట్ పల్లిలో జాబ్ మేళకు విశేష స్పందన

79చూసినవారు
మెట్ పల్లిలో జాబ్ మేళకు విశేష స్పందన
జగిత్యాల జిల్లా మెట్ పల్లి జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్ మేళకు మంచి స్పందన వచ్చినట్లు కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ తెలియజేశారు ఇంటర్వూలకు 72 మంది అభ్యర్థులు హజరుకాగా మొదటి రౌండ్లో 18 మందికి సెలెక్ట్ అయ్యారు. వీరికి ఆన్లైన్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయబడును. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అభ్యర్థులకు జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల కరస్పాండెంట్ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్