రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే

1843చూసినవారు
రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే
కోరుట్ల పట్టణంలోని కోదండ రామాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అతి పురాతన దేవాలయమైన శ్రీ మహాదేవ స్వామి దేవాలయం ముందర నిర్మించిన స్వాగత తోరణాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్ , కౌన్సిలర్లు దేవలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్