జగిత్యాల జిల్లా మెట్ పల్లి ఆర్టీసీ గణపతి హనుమాన్ దేవాలయములో సోమవారం అయోధ్య రామాలయ శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా పూజారి మదన్ పంతులు సీతారామ ఆంజనేయ స్వాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు వారి కీర్తనలు భక్తులు భజనలు, కీర్తనలతో ఘనంగా నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.