ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు యువకులు దుర్మరణం
ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎస్సారెస్పీ కాలువ గట్టుపై ట్రాక్టర్ వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో ట్రాక్టర్లు తప్పించే క్రమంలో అదుపుతప్పి కాల్వలో పడి నిర్మాణం దుర్మరణం చెందారు.