చికిత్స పొందుతూ యువకుడు మృతి

34171చూసినవారు
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన గాజుల నందన్(24) అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గాజుల శ్రీనివాస్ తనయుడు 18 రోజుల క్రితం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. జీవనధార అనే ప్రభుత్వ సంస్థకు తల్లిదండ్రుల ఒప్పందం మేరకు మృతుడి అవయవాలను దానం చేసారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్