గీతాంజలిది ఆత్మహత్యే: ఎస్పీ (వీడియో)

382786చూసినవారు
తెనాలికి చెందిన గీతాంజలి మృతి కేసుకు సంబంధించి గుంటూరు ఎస్పీ తుషార్ దూడి సంచలన విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేకే గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇది రైల్వే పోలీసుల విచారణలో తేలిందన్నారు. గీతాంజలి మీద ట్రోలింగ్ దాడి చేసిన వారిని గుర్తించామని, ఎవర్నీ వదిలిపెట్టమని ఎస్పీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్