పోచంపల్లిలో రాముని అక్షింతల ఊరేగింపు

583చూసినవారు
మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామానికి శుక్రవారం రాత్రి అయోధ్య రామయ్య అక్షింతలు చేరాయి. ఈ సందర్భంగా వాటికి పూజలు చేసి ఆ గ్రామ చౌరస్తా హనుమాన్ ఆలయం వరకు అక్షింతలను భక్తులు ఊరేగిస్తూ శోభాయాత్ర కొనసాగిస్తూ, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ హనుమాన్ ఆలయంలోకి తీసుకెళ్లి కలశం అక్షింతలకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి గ్రామ భక్తులు, హనుమాన్ ఆలయ భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్