శ్రీరాముడిని దర్శించుకునేందుకు
ముంబైకి చెందిన షబ్నం అనే ముస్లిం యువతి కాలినడకన అయోధ్యకు బయలుదేరింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేతో కలిసి మొత్తం 1,425 కి.మీ. నడిచి అయోధ్యకు చేరుకోనున్నారు. వీరు రోజుకు 25-30
కి.మీ. నడుస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు షబ్నంకు దారి పొడవున
ా భద్రత, వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.