మానేరు వారు ఇసుక ట్రాక్టర్ల గల్లంతు

61చూసినవారు
నీటి ప్రవాహధాటికి మానేరు వాగులో మూడు ఇసుక ట్రాక్టర్లు గల్లంతైన ఘటన ఆదివారం మానకొండూరు మండలంలో చోటుచేసుకుంది. లోయర్ మానేర్ డ్యాం ఎల్ ఎం డి గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహానికి ట్రాక్టర్లు గల్లంతయ్యాయని స్థానికులు తెలిపారు. ట్రాక్టర్లు ఇసుక కోసం వాగులోకి వెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్