నందన్ మృతి తీరనిలోటు- స్వయంకృషి ఆటో ట్రాలీ యూనియన్

1879చూసినవారు
శంకరపట్నం మండలం కేశవపట్నంకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గాజుల శ్రీనివాస్ తనయుడు నందన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా శుక్రవారం కేశవపట్నం స్వయంకృషి ఆటో ట్రాలీ యూనియన్ సభ్యులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నందన్ చిన్నతనం నుంచే అత్యంత భక్తి భావంతో సామాజిక సేవలో ముందుండేవాడని అలాంటి మృదుస్వభావి ఆకస్మిక మరణం తీరని లోటని యూనియన్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్