రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం

31834చూసినవారు
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీచైతన్య ఇంజనీరింగ్ కాలేజీ వద్ద హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న కారు అదుపు తప్పి ప్రహరి గొడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్