పదవ తరగతి ఫలితాల్లో మెరిసిన విద్యా కుసుమాలు

53చూసినవారు
పదవ తరగతి ఫలితాల్లో మెరిసిన విద్యా కుసుమాలు
శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన తాళ్ల నిఖిల అనే మోడల్ స్కూల్ విద్యార్థిని పదవ తరగతి ఫలితాల్లో 10/10 సాధించి టాపర్గా నిలిచింది. అలాగే కేశవపట్నం గ్రామానికి చెందిన శ్రీ సాయి విద్యా మందిర్ విద్యార్థి ముజామిల్ అహ్మద్ కు 10/10 జిపిఏ సాధించి మండల టాపర్ గా నిలిచాడు. ఇరువురికి ఆయా గ్రామాల ప్రజలు ప్రముఖులు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్