పెట్రోల్ పోసుకొని యువతి నిరసన

24284చూసినవారు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆదివారం శివ కుమారి అనే యువతి ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది. ఐదు నెలలుగా ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేక పోవడంతో ఆత్మహత్య కు ప్రయత్నించి కార్యదర్శి మమతతో వాగ్వివాదానికి దింగిన శివకుమారిని స్థానికులు సర్ది చెప్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఇరువురు మహిళలు కావడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్