బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం అందజేత

56చూసినవారు
బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం అందజేత
పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లిలో ఇటీవల అనారోగ్యంతో రాజక్క మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మెండే రాజయ్య ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి 25 కేజీల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కన్నవేన ఓదెలు, సీనియర్ నాయకులు తన్నీరు లక్ష్మణ్, ఆకుల మధుకర్,ఎలగందుల రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలగందుల వెంకటేష్,మంథని అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్