బీజేపీ నాయకుల విస్తృత ప్రచారం

62చూసినవారు
కాటారం మండలం ధన్వాడ గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకులు చల్లా నారాయణరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం చేసిన పనులను వివరించారు. పెద్దపల్లి ఎంపీగా బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ను కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్