ఎల్వోసి మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు

559చూసినవారు
ఎల్వోసి మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన బొంత ఆకాష్ మూత్ర సంబంధిత వ్యాధితో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సంప్రదించారు. వెంటనే స్పందించిన మంత్రి సిఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయల ఎల్వోసి మంజూరు చేయించారు. మంత్రి ఆస్పత్రి సహాయకులు ఎల్వోసిని శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్