హిందూవాహిని మహా శోభాయాత్ర

540చూసినవారు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని హిందూవాహిని ఆధ్వర్యంలో మహా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డిలు హాజరయ్యారు. శోభాయాత్రలో పెద్ద ఎత్తున యువత పాల్గొని జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్