రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు తప్పవు

1034చూసినవారు
మున్సిపల్ పరిధిలో ప్రజలు రోడ్లపై, మురుగు కాలువలలో చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తామని సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం పారిశుధ్య పనులను పరిశీలించారు. స్వచ్ఛ మున్సిపల్ గా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి చేస్తున్నామని, అన్ని వార్డులు పరిశుభ్రంగా ఉండేలా ప్రజలు కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్, జవాన్ ఆనంద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్