బిజెపిని భారీ మెజార్టీతో గెలిపించండి: కందుల

2934చూసినవారు
బిజెపిని భారీ మెజార్టీతో గెలిపించండి: కందుల
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గోదావరిఖని పీజీ కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ ను బిజేపి నాయకులు కందుల సంధ్యారాణి కలిసి బిజెపిని గెలిపించాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అబ్యర్ధి గోమాస శ్రీనివాస్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయకులు తోట కుమార స్వామి, మాహావాధి రామన్న, పైతరి రాజు, కొండపర్తి సంజీవ్, శ్యాం పటేల్ , నరసింహరెడ్డి, కోమల మహేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్