నీట్ అవకతవకలపై ఖనిలో నిరసన

77చూసినవారు
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై గోదావరిఖని చౌరస్తా లో విద్యార్థి, యువజన ఐక్య సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర, ఎన్టిఏ దిస్టిబోమ్మ దహనం చేసి నిరసన చేపట్టారు. నీట్ పరీక్షలతో విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సంబందిత అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయం చేయాలని, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. డివైఎఫ్ఐ కోంటు సాగర్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్