శ్రీ కళ్యాణ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చోరీ

5181చూసినవారు
శ్రీ కళ్యాణ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చోరీ
వీర్నపల్లి మండలంలో మంగళవారం చోరీ జరిగింది. మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ సీతారామచంద్ర స్వామి ఆలయంలో దుండగులు హుండీని పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్