May 13, 2024, 14:05 IST/కోరుట్ల
కోరుట్ల
జిల్లాలో ఇంకా కొనసాగుతున్న పోలింగ్
May 13, 2024, 14:05 IST
జగిత్యాల జిల్లాలో పోలింగ్ ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చివరి ఓట్ల శాతం అధికారులు ఇంకా వెల్లడించలేదు. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతం మార్కండేయ వీధి పాఠశాలలోని బూత్ నంబర్ 160 లో ఈవీఎం సాయంత్రం 4 గంటల నుండి మోరాయించడంతో అధికారులు మరో ఈవీఎం తో ఓటింగ్ కొనసాగిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో ఇంకా 25 మంది ఓటర్లు ఉన్నారు.