రైలులో పటాకులను తీసుకెళ్తే జరిమానా, జైలు శిక్ష

81చూసినవారు
రైలులో పటాకులను తీసుకెళ్తే జరిమానా, జైలు శిక్ష
దీపావళి పండుగ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైలులో పటాకులు, పేలుడు సంభవించే వంటి వస్తువులను తీసుకెళ్లడంపై కఠిన నిషేధం ఉంది. ఈ నిషేదం ప్రకారం దీపావళి పండుగకు ఎటువంటి పటాకులను తీసుకెళ్లకూడదని వెల్లడించింది. ఒకవేళ తీసుకెళ్తే సెక్షన్ 164 ప్రకారం రూ. 1,000 జరిమానా లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.

సంబంధిత పోస్ట్