బావుసాయిపేట వెంకట్రావుపేట గ్రామాల మూల వాగు ప్రవాహం

52చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట వెంకట్రావుపేట గ్రామాల మధ్య ఉన్న మూల వాగు ప్రవాహం ఆదివారం ఊపందుకుంది. బ్రిడ్జ్ పై నుంచి కూడా నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాను రెడ్ ఆర్ట్ గా కూడా ప్రకటించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్