తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ ఓపెన్ చేయవద్దు: ఎస్పి

22275చూసినవారు
తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ ఓపెన్ చేయవద్దు: ఎస్పి
తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ ఓపెన్ చేయవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100 లకు తక్షణమే కాల్ చేయాలని ఎస్పీ కోరారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్ ఇతరులకు చెప్పవద్దని, ఇతర బ్యాంకు వివరాలు చెప్పవద్దని ఎస్పీ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్