ఎమ్మెల్యేకు రైతుల వినతి (వీడియో)

65చూసినవారు
మూలావాగు అవతలి వైపున వున్న పోలాల వద్దకు వెళ్లడానికి.. వేములవాడ పట్టణంలోని మంజునాధ పంక్షన్ హల్ పక్క నుండి వెళ్లడానికి కల్వర్టు నిర్మాణం చేయించగలరని సోమవారం రైతుల ఆధ్వర్యంలో ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. దాదాపు 100 సంవత్సరాల క్రితం నుండి మారుపాక, సుద్దాల, మంగళ్లపల్లి పోలాల వద్దకు వెళ్లడానికి బండ్లబాట ఉండేదని.. పుస్తుతం దారి లేకుండా మాజీ ఎమ్మెల్యే చేశారని చెప్పారు.

సంబంధిత పోస్ట్